సీమాంధ్ర

మానసిక వికలాంగులకు విస్తృత సేవలు

శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలో ఉన్న మానసిక వికలాంగులను గుర్తించి, వారికి విస్తృత సేవలందించాలని రాజీవ్‌ విద్యామిషన్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌ యు.మహేశ్వరి, రమేష్‌, వై.శ్రీదేవి అన్నారు. …

వసతి గృహాలకు గార్డియన్‌ అధికారుల నియామకం

శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు గార్డియన్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ నియమించారు. సాఘిక సంక్షేమ, వెనుకబడిన సక్షేమ వసతి గృహాఆలు …

భావనపాడు నిందితులకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌లో ఇటీవల రెండు రోజుల క్రితం ఒక ప్రేమ జంటపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితులు …

అరసవల్లికి రెగ్యులర్‌ ఈవో

సహాయ కమిషనర్‌గా వెంకటేశ్వరరావు నియామకం శ్రీకాకుళం, జూలై 31 : అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానం సహాయ కమిషనర్‌గా ఎం.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. గోదావరి జిల్లాకు చెందిన ఈయనను శాఖాపరమైన …

పరిమితులకు లోబడే ఇసుక తవ్వకాలు జరపాలి జేసీ భాస్కర్‌

శ్రీకాకుళం, జూలై 31: లీజు ఖరారైన ఇసుక ర్యాంపులను పరిమితులకు లోబడి నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హెచ్చరించారు. స్థానిక జిల్లా …

13మంది మృతదేహాల వివరాలివే..

నెల్లూరు, జూలై 31 : సోమవారం నాటి దుర్ఘటనలో మరణించిన 13 మృతదేహాలను వారి బంధువులకు రైల్వే అధికారులు మంగళవారం ఉదయం అప్పగించారు. షాలిని (23), ఎస్‌.జస్వని …

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలు

కడప, జూలై 31 : కడప జిల్లా రాయచోటి- తంబేపల్లి రహదారిపై ఎర్రగుంట్ల పల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రతిరోజూ …

అటవీ సంపదను కొల్లగొట్టేవారిని కాల్చిపారేయాలి: మంత్రి డీఎల్‌

కడప, జూలై 31: అటవీ సంపదను కొల్లగొట్టేవారిని ఎన్‌కౌంటర్‌ చేసినా ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. …

తహశీల్దార్‌ పెంపుడు కుక్కకు బంగారు చెవి పోగు

వెలకట్టిన ఏసీబీ అధికారులు కర్నూలు, జూలై 31: కల్లూరు తహశీల్దారుగా పనిచేసిన టీ. అంజనాదేవీని రెండు రోజుల క్రితం అక్రమాస్తుల విషయంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, …

దరఖాస్తు చేసుకోవాలి

కడప, జూలై 31 : రైల్వే కొడూరు నియోజకవర్గంలో ఖాళీలుగా ఉన్న 15 చౌక దుకాణాల కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్‌డివో శ్రీనివాసులు మంగళవారం …