సీమాంధ్ర

ఎలుకల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అధికారులకు మంత్రి పితాని ఆదేశం ఏలూరు, జూలై 31 : ఆచంట మండలం వల్గూరు గ్రామంలో 292 ఎకరాల విస్తీర్ణంలో ఎలుకల వలన పంట నష్టపోయిన రైతులను …

పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు

ఏలూరు, జూలై 31 : ఏలూరు డివిజన్‌లో మూడు వనసంరక్షణ సమితుల్లో 32 వేల పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖా ఏలూరు డిప్యూటి …

సైకో సాంబగా మారుతా!

అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాజేష్‌ సంచలన వార్తలు ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్‌కు అధికారుల …

రైతులకు డిఎపి ఎరువుల పంపిణి

వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. …

సాక్షరభారత్‌ కేంద్రాలను తెరిచి ఉంచాలి

వినుకొండ, జూలై 31 : సాక్షర భారత్‌ కేంద్రాలను ప్రతిరోజు తెరచి ఉంచాలని మండల ప్రత్యేక అధికారి ఎడిఎ. రవికుమార్‌ అన్నారు. వినుకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో …

ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి 26వ బ్రహ్మోత్సవాలు

వినుకొండ, జూలై 31: పట్టణంలోని వేంచేసిన ఆలివేలుమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలు ఏడవరోజుకు చేరాయి. …

వెయ్యి పాఠశాలలో లక్ష మొక్కలు నాటాలి : వీరబ్రహ్మయ్య

విజయనగరం, జూలై 31 : జిల్లాలో వెయ్యి పాఠశాలల్లో లక్ష మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, పాఠశాలలో నాటే మొక్కలను విద్యార్థులు జాగ్రత్తగా పరిరక్షించాలని జిల్లా …

ఇంటింటా చెట్టు .. అదే ఆరోగ్యానికి రక్ష

శ్రీకాకుళం, జూలై 31: ఆరోగ్యవంతమైన ప్రజా జీవనానికి పచ్చని మొక్కల పెంపకం అవసరమని రాష్ట్ర రహదారుల భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 63వ వనమహోత్సవం సందర్భంగా …

మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 31: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. …

అధికార యంత్రాంగంపై మంత్రి పితాని గరం

కలెక్టర్‌ తీరుపై ఎమ్మెల్యేల నిరసన రసాభాసగా సమీక్ష సమావేశం ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలెక్టర్‌ వాణీమోహన్‌ సమక్షంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ …