సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ… ఇద్దరు మృతి

విజయవాడ, జూలై 31 : గుడ్లవల్లేరు మండలం కౌతారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి …

మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారం జిల్లా కలెక్టర్‌

కర్నూలు, జూలై 31 : మానవ మనుగుడకు చెట ప్రాణాధారమని, సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. …

ఎలుకల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అధికారులకు మంత్రి పితాని ఆదేశం ఏలూరు, జూలై 31 : ఆచంట మండలం వల్గూరు గ్రామంలో 292 ఎకరాల విస్తీర్ణంలో ఎలుకల వలన పంట నష్టపోయిన రైతులను …

పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు

ఏలూరు, జూలై 31 : ఏలూరు డివిజన్‌లో మూడు వనసంరక్షణ సమితుల్లో 32 వేల పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖా ఏలూరు డిప్యూటి …

సైకో సాంబగా మారుతా!

అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాజేష్‌ సంచలన వార్తలు ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్‌కు అధికారుల …

రైతులకు డిఎపి ఎరువుల పంపిణి

వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. …

సాక్షరభారత్‌ కేంద్రాలను తెరిచి ఉంచాలి

వినుకొండ, జూలై 31 : సాక్షర భారత్‌ కేంద్రాలను ప్రతిరోజు తెరచి ఉంచాలని మండల ప్రత్యేక అధికారి ఎడిఎ. రవికుమార్‌ అన్నారు. వినుకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో …

ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి 26వ బ్రహ్మోత్సవాలు

వినుకొండ, జూలై 31: పట్టణంలోని వేంచేసిన ఆలివేలుమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలు ఏడవరోజుకు చేరాయి. …

వెయ్యి పాఠశాలలో లక్ష మొక్కలు నాటాలి : వీరబ్రహ్మయ్య

విజయనగరం, జూలై 31 : జిల్లాలో వెయ్యి పాఠశాలల్లో లక్ష మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, పాఠశాలలో నాటే మొక్కలను విద్యార్థులు జాగ్రత్తగా పరిరక్షించాలని జిల్లా …

ఇంటింటా చెట్టు .. అదే ఆరోగ్యానికి రక్ష

శ్రీకాకుళం, జూలై 31: ఆరోగ్యవంతమైన ప్రజా జీవనానికి పచ్చని మొక్కల పెంపకం అవసరమని రాష్ట్ర రహదారుల భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 63వ వనమహోత్సవం సందర్భంగా …