సీమాంధ్ర

రైతాంగాన్ని అదుకోవాలి

కడప, జూలై 28 : కరవు పరిస్థితుల వల్ల పంటలు కోల్పొయిన రైతంగాన్ని ప్రభుత్వం వెంటనే అదుకోవాలని ఎపి రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి డిమాండ్‌ …

క్రీడాల జీవో హర్షణీయం

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో క్రీడాలను తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం హర్షనీయమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ …

ఆగస్టులో గృహ నిర్మాణ సంఘం ఎన్నిక

కడప, జూలై 28 : జిల్లాలోని కడప సహకార గృహ నిర్మాణ సంఘ పాలక వర్గానికి వచ్చే నేల 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి …

నేటి నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌ శిక్షణ

కడప, జూలై 28 : జిల్లాలో ఆరు క్లస్టర్‌ కేంద్రాల్లో మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజయ్య …

ప్రాణ హాని నుంచి రక్షించాలి

కడప, జూలై 28 : ఉద్యమాలు చేస్తున్న తనను కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నారని రాయలసీమ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి చెప్పారు. కొంత మంది …

బోగస్‌ ఉపాధ్యాయులను తొలగించాలి

కడప, జూలై 28 : నకిలీ గిరిజన ధృవపత్రాలతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని వెంటనే తొలగించాలని ఎరుకల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు శనివారం నాడు …

కడప జిల్లాను కూడా చేర్చాలి

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పర్యాటన దినోత్సవాల్లో కడప జిల్లాలో కూడా నిర్వహించాలని జంబడమడుగు ఎంపిడివో సురేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. …

పరిశ్రమల స్థాపనకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 28 : జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందిన మీదటే వారికి మౌలిక సదుపాయాలు …

భయాందోళనలో నెల్లూరు వాసులు

నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గురు ప్రయాణీయుల దారుణహత్య ఉదంతం జిల్లాలో దావానలంలా వ్యాపించిన నేపథ్యంలో ప్రజలు భయం గుప్పిట్లో …

ఆ ముగ్గురి హత్యలో.. వైద్య నిష్ణాతుడి హస్తం?ఐఎంఎ నుండి వివరాల సేకరణ : పోలీసులు

నేడో, రేపో అగంతకుడి ఊహాచిత్రాలు విడుదల నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గుర్ని దారుణంగా హతమార్చి ఒకరి ప్రాణాపాయ స్థితికి …