సీమాంధ్ర

జెఎసి కో- ఛైర్మన్‌గా నారాయణరావు

శ్రీకాకుళం, జూలై 28 : ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్‌దారుల ఐక్య కార్యచరణ కమిటీ (జెఎసి) కో-ఛైర్మన్‌గా పిఆర్‌ పద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరావును నియమించారు. …

పలాస పురపాలక సంఘం ఎంపిక

శ్రీకాకుళం, జూలై 28: మైసురులో ఈ నెల 30,31, ఆగస్టు 1న నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు జిల్లాలోని పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘాన్ని ఎంపిక చేశారు. గణ …

వికలాంగులకు కృతిమ అవయవాలు

శ్రీకాకుళం, జూలై 28 : కెప్స్‌ మెమెరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా కృతిమ అవయవాలు (కాళ్లు) సరఫరా చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి డి.శ్రీకాంత్‌ శనివారం నాడు …

నాగార్జున అగ్రికెమ్‌ శాశ్వతంగా మూసివేయాల్సిందే

అఖిల పక్ష పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసనంద స్వామి శ్రీకాకుళం, జూలై 28 : అక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమ శాశ్వతంగా మూత వేయాల్సిందేనని అఖిల …

ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వసతులు

శ్రీకాకుళం, జూలై 28 : రైల్వే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని భువనేశ్వర్‌ డివిజన్‌ సీనియర్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎం.ఎన్‌.ఎస్‌.రే …

అధికారులు హామీతో రిలే దీక్ష విరమణ

శ్రీకాకుళం, జూలై 28:లక్ష్మిపేట దళితుల హత్యలకు సంబంధించిన ఘటనపై ఫాస్ట్‌ ట్రాప్‌ కోర్టు ఏర్పాటు కోసం గత రెండు రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం వద్ద రిలే దీక్షలు …

ఆధునాతన భవనంలోకి ఎస్పీ కార్యాలయం

శ్రీకాకుళం, జూలై 28 : ఆధునిక హంగులతో నిర్మించిన భవనంలోకి జిల్లా పోలీసు కార్యాలయం మారనుంది. మూడు కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. ప్రజలు …

గోదావరి ఉగ్రరూపం

4లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఏలూరు, జూలై 27 : మొన్నటి వరకు పడిపోయిన నీటి సామర్థ్యం నిల్వలతో కాళావీహీనంగా మారిన …

మహిళపై యాసిడ్‌తో దాడి..

విజయవాడ, జూలై 27 : అనుమానంతో భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. గన్నవరం మండలం, శీకవరం గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. షాలినిపై ఆమె భర్త …

ఇంద్రకీలాద్రి కిటకిట

విజయవాడ, జూలై 27 : శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. రెండో శుక్రవారం..వరలక్ష్మివ్రతం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. కనకదుర్గ …