సీమాంధ్ర

నేటి నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌ శిక్షణ

కడప, జూలై 28 : జిల్లాలో ఆరు క్లస్టర్‌ కేంద్రాల్లో మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజయ్య …

ప్రాణ హాని నుంచి రక్షించాలి

కడప, జూలై 28 : ఉద్యమాలు చేస్తున్న తనను కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నారని రాయలసీమ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి చెప్పారు. కొంత మంది …

బోగస్‌ ఉపాధ్యాయులను తొలగించాలి

కడప, జూలై 28 : నకిలీ గిరిజన ధృవపత్రాలతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని వెంటనే తొలగించాలని ఎరుకల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు శనివారం నాడు …

కడప జిల్లాను కూడా చేర్చాలి

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పర్యాటన దినోత్సవాల్లో కడప జిల్లాలో కూడా నిర్వహించాలని జంబడమడుగు ఎంపిడివో సురేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. …

పరిశ్రమల స్థాపనకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 28 : జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందిన మీదటే వారికి మౌలిక సదుపాయాలు …

భయాందోళనలో నెల్లూరు వాసులు

నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గురు ప్రయాణీయుల దారుణహత్య ఉదంతం జిల్లాలో దావానలంలా వ్యాపించిన నేపథ్యంలో ప్రజలు భయం గుప్పిట్లో …

ఆ ముగ్గురి హత్యలో.. వైద్య నిష్ణాతుడి హస్తం?ఐఎంఎ నుండి వివరాల సేకరణ : పోలీసులు

నేడో, రేపో అగంతకుడి ఊహాచిత్రాలు విడుదల నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గుర్ని దారుణంగా హతమార్చి ఒకరి ప్రాణాపాయ స్థితికి …

జెఎసి కో- ఛైర్మన్‌గా నారాయణరావు

శ్రీకాకుళం, జూలై 28 : ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్‌దారుల ఐక్య కార్యచరణ కమిటీ (జెఎసి) కో-ఛైర్మన్‌గా పిఆర్‌ పద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరావును నియమించారు. …

పలాస పురపాలక సంఘం ఎంపిక

శ్రీకాకుళం, జూలై 28: మైసురులో ఈ నెల 30,31, ఆగస్టు 1న నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు జిల్లాలోని పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘాన్ని ఎంపిక చేశారు. గణ …

వికలాంగులకు కృతిమ అవయవాలు

శ్రీకాకుళం, జూలై 28 : కెప్స్‌ మెమెరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా కృతిమ అవయవాలు (కాళ్లు) సరఫరా చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి డి.శ్రీకాంత్‌ శనివారం నాడు …

తాజావార్తలు