సీమాంధ్ర

వసతిగృహాలను సద్వినియోగం చేసుకోండి

దొనకొండ , జూలై 28 : ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధి నిమిత్తం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వసతిగృహాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి …

ముగిసిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ దీక్షలు

కందుకూరు , జూలై 28 : ఆర్టీసి రీజనల్‌ సెక్రటరీ విజయారావుపై యాజమాన్యం విధించిన అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్థానిక ఆర్టీసి డిపో ఆవరణంలో ఇయు ఆధ్వర్యంలో …

ఓ మోస్తారుగా సాగు

కందుకూరు , జూలై 28 : మండలంలో ప్రకృతి అనుకూలించక పోయినా రైతులు ఓ మోస్తారుగా పంటలు సాగు చేశారని మండల వ్యవసాయ శాఖాధికారి ఎఓ రాము …

18 మంది విద్యార్థులకు భోజనం ఇదా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎంపిడివో విజయలక్ష్మి కందుకూరు , జూలై 28 : 18 మంది విద్యార్థులకు ఈ భోజనం సరిపోతుందా అని ఎంపిడివో విజయలక్ష్మి ఆశ్చర్యం …

ఈ పాఠశాలతో బాలబాలికలకు ముప్పు

కందుకూరు , జూలై 28 : విద్యాబుద్దులు అలవర్చుకోవడానికి వెళ్లిన బాలబాలికలు నిరంతరం భయంతో పాఠశాల స్లాబువైపు చూసే భయంకర పరిస్థితులు మండల పరిధిలోని కంచరగుంట మండల …

కంచరగుంటలో ఎంపిడివో కసరత్తు

పారిశుద్ధ్య పనుల పరిశీలన ప్రజలకు, అధికారులకు సూచనలు, హెచ్చరికలు ముళ్లపొదల్లో నడిచి మంచినీటి పథకం పరిశీలన సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తుల వినతి కందుకూరు , జూలై 28 …

ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

సిఎస్‌పురం , జూలై 28 : మండలంలోని కొండబోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం జరిగింది. డిజిపేట నుంచి సిఎస్‌పురం వస్తున్న …

మస్తాన్‌ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

కదరిబాబురావు డిమాండ్‌ సిఎస్‌పురం , జూలై 28 : సిఎస్‌పురం పంచాయితీలో తాత్కాలికంగా ఉద్యోగిగా పనిచేస్తూ విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన గుర్రం చిన్నమస్తాన్‌ కుటుంబానికి 10 …

విద్యుత్‌షాక్‌కు గురై ఒక రైతు మృతి

కడప, జూలై 28 : చేతికి వచ్చిన పంట అడవి పందులు కాకుండా కాపాడుకునేందుకు ఇరుగురు రైతులు తమ పొలం చుట్టూ ఉంచిన విద్యుత్‌ తీగల వల్ల …

ఈతకు వెళ్ళిన విద్యార్థి మృతి

కడప, జూలై 28 : పులివెందుల పట్టణంలోని నగిరిగుట్టకు చెందిన పదవతరగతి చదివే విద్యార్థి ఈతకు వెళ్ళి మృతిచెందాడు. నగిరి గుట్టకు చెందిన గంగాధర్‌(15) స్థానిక రవీంద్రనాథ్‌ …