సీమాంధ్ర

ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

విజయవాడ, జూలై 27 : మసీదు సమీపంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్లిం సంఘాలు ఉయ్యూరులో రాస్తారోకో నిర్వహించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర …

పోస్టాఫీసులో డబ్బు మాయం

విజయవాడ, జూలై 27 : అగీరిపల్లి హెడ్‌ పోస్టాఫీసులో చోరి జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. 27,000రూపాయలు అపహరణకు గురయ్యాయి. తపాల కార్యాలయం …

ఆర్‌ఐపై దాడికి యత్నం

విజయవాడ, జూలై 27 : కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి. అక్రమరవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ ఇన్ప్‌క్టర్‌పై అదే ట్రాక్టర్‌తో …

24గంటల్లో 5.9 మి.మీ. వర్షపాతం

ఏలూరు, జూలై 27 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24గంటల్లో 5.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ …

నేడు ముగింపు ఉత్సవం

ఏలూరు, జూలై 27 : మహిళా శిశు చైతన్య వారోత్సవాల సందర్భంగా కోటరామచంద్రాపురం, కొత్తరాజానగరం గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశౄలలో ఈ నెల 28వ తేదీ …

విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ …

ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష : సీఎం

శ్రీకాకుళం, జూలై 27 : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం దారిద్య్రరేఖ నుంచి బయటపడి అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం …

ఇద్దరు దారుణహత్య

కర్నూలు జూలై 27 : నగర సమీపంలోని కార్బైట్‌ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఫ్యాక్టరీ వద్దవున్న డాబాలో ఇద్దరు వ్యక్తులు భోజనం …

మోషెన్‌రాజు మనస్తాపం- దళితులలో అగ్రహం

ఏలూరు, జూలై 27 :జిల్లాకాంగ్రెస్‌ అధ్యక్షపదవిని సైతం వదులుకొని మహానేత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి పై అభిమానంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన మోషెన్‌రాజును జిల్లా పార్టీ కన్వీనర్‌ పదవినుంచి అర్థాంతరంగా …

వీధికెక్కిన విభేదాలువైయస్‌ఆర్‌సిపిలో ముసలం

జిల్లా కన్వీనర్‌గా మోషెన్‌రాజుకు ఉద్వాసన ఏలూరు, జూలై 27 : పశ్చిమగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు ఉప ఎన్నికల తర్వాత బజారునపడ్డాయి. జిల్లా పార్టీకి …