Cover Story

కృష్ణా నీటి వాటా తేల్చండి..

` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ` ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్లడం ప్రధాని మోడీకి అలవాటైంది ` తెలంగాణకు క్షమాపణ …

దక్షిణాదిపై కుట్ర

` డీలిమిటేషన్‌ పేర సీట్లు తగ్గిస్తే సహించేదిలేదు ` ఉత్తమ పనితీరు రాష్ట్రాలుగా మేం గర్వపడుతున్నాం ` మమ్మల్ని అణచాలని చూస్తే ఊరుకోం:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):డీలిమిటేషన్‌పై దక్షిణాది …

ఎమ్మెల్సీ అభ్యర్థులు తగిన అర్హతల్లేవ్‌ : తమిళి సై

హైదరాబాద్‌ : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను ఆమె …

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు …

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం.

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం. తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల …

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్‌ …

మూసీపై కనువిందు చేయనున్న పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

మూసీపై కనువిందు చేయనున్న పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం …

తెలంగాణ వ్యవసాయానికి అంతర్జాతీయ  ఖ్యాతి

` విశ్వవేదికపై మన విజయ పతాక ` కేటీఆర్‌కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం ` ‘బోర్లాగ్‌ ఇంటర్నేషనల్‌ డైలాగ్‌’లో ప్రసంగించాలని ఆహ్వానం ` సమావేశంలో తెలంగాణ ప్రగతిని …

తండ్రి, కొడుక్కి 2 టికెట్లు ఎలా ఇస్తారని కొందరు నేతల  అభ్యంతరం

తండ్రి, కొడుక్కి 2 టికెట్లు ఎలా ఇస్తారని కొందరు నేతల  అభ్యంతరం తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై స్పీడు పెంచింది …

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు.. పరీక్ష మళ్లీ నిర్వహించండి.. టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు.. పరీక్ష మళ్లీ నిర్వహించండి.. టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ (Group-1 Prilims) పరీక్షను హైకోర్టు …