Cover Story

అధికారిక లాంఛనాలతో హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్‌

 అధికారిక లాంఛనాలతో హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్‌ పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌ …

చైనా దుస్సాహసం

` అరుణాచల్‌ అథ్లెట్లకు నో వీసా ` చైనా చర్యలపై భారత్‌ మండిపాటు ` సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా కవ్వింపు బీజింగ్‌(జనంసాక్షి):భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ …

తెలంగాణకు కేంద్రం శుభవార్త.. వినాయక నవరాత్రుల కానుకగా రాష్ట్రానికి మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఆదివారమే ప్రారంభం.

తెలంగాణకు కేంద్రం శుభవార్త.. వినాయక నవరాత్రుల కానుకగా రాష్ట్రానికి మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఆదివారమే ప్రారంభం. తెలంగాణ, సెప్టెంబర్ 22: తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో …

వామపక్ష పార్టీల కీలక సమావేశం.. వచ్చే ఎన్నికలపై సంచలన నిర్ణయం

వామపక్ష పార్టీల కీలక సమావేశం.. వచ్చే ఎన్నికలపై సంచలన నిర్ణయం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే …

 దేశంలోనే పుష్కలమైన మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్‌

 దేశంలోనే పుష్కలమైన మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్‌ జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి …

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు …

మైనార్టీల సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ : మంత్రి జగదీష్‌ రెడ్డి

మైనార్టీల సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ : మంత్రి జగదీష్‌ రెడ్డి మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలించిందని విద్యుత్ శాఖ మంత్రి …

సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి

సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నది. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను …

ఈ నెల 29న మొత్తం రూ.666.42 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్

-రూ.425 కోట్ల మిషన్ భగీరధ ప్రారంభం -రూ.73 కోట్ల బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం -రూ.5.08 కోట్లతో రాజాపేటలో నిర్మించిన 96 డబల్ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు …

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో.. బీఆర్ఎస్‏లో చేరిన బీజేపీ కార్పొరేటర్

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో.. బీఆర్ఎస్‏లో చేరిన బీజేపీ కార్పొరేటర్ బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల …