ప్రచార రథంపై పడిపోయిన కవిత

జగిత్యాల : రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కవిత సొమ్మసిల్లి పడిపోయారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురైన ఆమె.. ప్రచార రథంపై అలాగే పడిపోయారు. దీంతో గులాబీ నేతలు, వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై ఆమెకు సపర్యలు చేశారు. కొద్దిసేపటికి తేరుకున్న కవిత.. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. తీవ్ర ఒత్తిడి, జన తాకిడి, విశ్రాంతి లేకుండా ప్రచారం పాల్గొన్న ఆమె అస్వస్థతతకు గురైనట్టు తెలుస్తోంది.

తాజావార్తలు