Featured News

అడ్డంకులను అధిగమిస్తాం అవినీతిని నిర్మూలిస్తాం

సంస్కరణలు కొనసాగిస్తాం చైనా నూతన ప్రధాని కికియాంగ్‌ బీజింగ్‌, (జనంసాక్షి) : అడ్డంకులను అధిగమించి.. అవినీతిని నిర్మూలిస్తామమని చైనా కొత్త ప్రధాని లీ కికియాంగ్‌ అన్నారు. సంస్కరణల …

అగస్టా కుంభకోణంలో త్యాగీకి సీబీఐ తాఖీదులు

న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) : అగస్టా హెలీక్యాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ త్యాగితో పాటు ఆయన ముగ్గురు సోదరులు, మరో ఐదుగురికి …

యూపీఏకు నితీష్‌ ఆఫర్‌

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మా మద్దతు న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) :  బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ యూపీఏకు బంపర్‌ ఇచ్చారు. నరేంద్రమోడీ …

ఐక్యరాజ్య సమితిలో శ్రీలంక యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా ఓటువేయండి

బలమైన వాదనను వినిపించకపోతే మద్దతు ఉపసంహరిస్తాం డీఎంకే చీఫ్‌ కరుణానిధి చెన్నై, మార్చి 17 (జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో శ్రీలంక యుద్ధనేరాలను …

చట్టవ్యతిరేకమైతే బాక్సైట్‌ రద్దు చేస్తాం

రాజీవ్‌ బాల సంజీవిని ప్రారంభించిన సీఎం విశాఖపట్నం, మార్చి 17 (జనంసాక్షి) : బక్సైట్‌ తవ్వకాలు రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకంగా సాగడం లేదని, అలా సాగడం లేదని …

మధ్య ప్రదేశ్‌లో దారుణం స్విట్జర్లాండ్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌

భోపాల్‌, మార్చి 16 (జనంసాక్షి): ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చట్టాలకు పదును పెట్టినా మహిళలపై అకృత్యాలు లేగడం లేదు. ఢిల్లీ దారు ణోదంతం తర్వాత దేశవ్యాప్తంగా …

గీత దాటిన వారిపై 15 రోజుల్లో చర్యలు

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి): ఏప్రిల్‌ చివరి వారంలో కాని, మే నెల మొదటి వారంలో కాని పంచాయతీ …

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

ఇది జనరంజక బడ్జెట్‌ : ఆనం హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి): బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక శాఖమంత్రి ఆనం …

కిరణ్‌ సర్కారుకు కోదండరామ్‌ బంపర్‌ ఆఫర్‌

అసెంబ్లీలో తీర్మానం పెట్టండి సడక్‌బంద్‌ విరమించుకుంటాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి) :శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేస్తే ఈనెల 21న నిర్వహించ …

ఉగ్రవాదుల దాడుల్ని సమగ్రంగా ఎదుర్కొంటాం

శ్రీవారి సేవలో షిండే తిరుమల, మార్చి 16 (జనంసాక్షి) : ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటా మని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శనివారం సాయంత్రం …

తాజావార్తలు