Featured News

పాక్‌కు చేరుకున్న ముషారఫ్‌

కరాచీ, మార్చి 24 (జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ నాలుగేళ్ల ప్రవాసం తర్వాత  ఆదివారం నాడు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పాకిస్తాన్‌కు తిరిగి వస్తే హతమారుస్తామంటూ …

చరిత్ర సృష్టించిన భారత్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌కు వైట్‌వాష్‌ మూడు రోజుల్లోనే ముగిసిన చివరి టెస్ట్‌ ఆసీస్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా 81 ఏళ్ల భారత టెస్ట్‌ చరిత్రలో సరికొత్త …

పేద ముస్లింలకు 4.5 శాతం ఉపకోట

మంత్రి రహమాన్‌ న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి) : వెనుకపడిన ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలిని ప్రభుత్వం నిర్ణయిందని అయితే ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉందని కేంద్ర …

విధ్వంసంపై ఐ.రా.స. దృష్టి

మయన్మార్‌లో ఆధిపత్య వర్గాలు సృష్టిస్తోన్న విధ్వంసంపై ఐక్యరాజ్య సమితి దృష్టి సారించింది. ఉత్తర యాంగన్‌కు 340 మైళ్ల దూరంలోని రెహెంగ తెగకు చెందిన ముస్లింల ఇళ్లను ఆధిపత్య …

మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ అరెస్టు

ఖమ్మం, మార్చి 23 (జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కీలకనేత సుదర్శన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం …

కేవీపీని ఎనిమిది గంటలు ఎడాపెడా వాయించిన సీబీఐ

వైఎస్సార్‌ ఆత్మకు ఇక కటకటాలేనా? హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రారావును సీబీఐ శనివారం ఎనిమిది గంటలపాటు …

జైలు గోడల్లోంచి.. జనం గుండెల్లోకి…

కోదండరామ్‌ బృందానికి బెయిల్‌ లాఠీలు, తూటాలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవు అరెస్టుకు మూల్యం చెల్లించకతప్పదు ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, మార్చి 23 …

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి …

కొనసాగుతున్న బంద్‌, ఉద్రిక్తతలో సడక్‌ బంద్‌

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా

మే 5న అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌ న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి): కర్ణాటక శాసనసభ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు …

తాజావార్తలు