Featured News

మేం మైనార్టీ కాదు

తమిళుల ఊచకోతపై జరగాల్సిందే : కేంద్ర మంత్రులు న్యూఢిల్లీ, మార్చి 20 ((టన్శసలక్ఞ్ష) )  డీఎంకే మద్దతు ఉపసంహరణతో ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం.. బల నిరూపణకు సిద్ధమైని …

కొత్త మిత్రులవైపు యూపీఏ చూపు

హోదా ఇస్తే సై అంటున్న నితీశ్‌ సంకేతాలు పంపుతున్న జయ మమత విషయంలో వేచిచూసే ధోరణి న్యూఢిల్లీ, మార్చి20 (జనంసాక్షి)  :డీఎంకే మద్దతు ఉపసంహర ణతో మైనార్టీలో …

ఈజిప్టుతో కీలక ఒప్పందాలు

మొర్సీకి స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి) : పరస్పరం ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు పలు కీలక నిర్ణయాలు …

నిర్భయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) : అత్యాచార నిరోధక చట్టం (నిర్భయ బిల్లు-2013)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పలు అభ్యంతరాలు, నిరసనల అనంతరం ఈ బిల్లు మగంగళవారం …

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం

37 మంది దుర్మరణం 17 మందికి తీవ్రగాయాలు ముంబై, మార్చి 19 (జనంసాక్షి) : మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 37 దుర్మరణం చెం దారు. …

కేంద్ర, రాష్ట్రాల వైఖరికి నిరసనగానే సడక్‌బంద్‌

తటాకుల చప్పుళ్లకు భయపడం విప్‌ జారీ చేయండి తెలంగాణ తీర్మానమైతది బంద్‌ విజయవంతానికి సర్వం సిద్ధం కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటులో …

నేడు సభముందుకు అత్యాచార నిరోధక బిల్లు

శృంగార వయస్సు 16 కాదు 18 న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి) : అత్యాచార నిరోధక బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం …

లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ

సభను అడ్డుకున్న కేసీఆర్‌, విజయశాంతి మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు నిలదీసిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన …

తమిళ తంబి హెచ్చరికతో యూపీఏ బుజ్జగింపులు

చెన్నై, మార్చి 18 (జనంసాక్షి) : డీఎంకే చీఫ్‌ కరుణానిధి హెచ్చరికతో యూపీఏ ప్రభుత్వం బుజ్జగింపుల ప్రక్రియకు తెరతీసింది. ఈనెల 22న జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ …

అసెంబ్లీలో మిన్నంటిన జై తెలంగాణ

తీర్మానానికి టీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు తెరాస సభ్యుల ఒక్కరోజు సస్పెన్షన్‌ హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి) ః రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల …

తాజావార్తలు