Featured News

ఓయూ జేఏసీ నేతల విస్తృత సమావేశం

సెప్టెంబర్‌ 27న తెలంగాణ కోసం సచివాలయం ముట్టడించాలని పిలుపు హైదరాబాద్‌,జూలై 28 (జనంసాక్షి) :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఓయూ జేఏసీ నాయకులు సిద్దమవుతున్నారు. …

తెలంగాణపై సీమాంధ్ర మీడియా విషప్రచారంపై మండిపడ్డ టీ అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): తెలంగాణ ఆంశంపై రాష్ట్రపతికి హోంశాఖ నివేధిక ఇచ్చిందని తెలంగాణ రావడం ఇక కల్లెనని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రచారంపై తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ …

ఉప ముఖ్యమంత్రి హామీతో దీక్ష విరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మేథోమథనం సదస్సు త్వరలో నిర్వహిం చనున్న ట్టు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీ మేరకు దీక్ష విరమిస్తున్నానని రాజ్యసభ …

లండన్‌ ఒలింపిక్స్‌లో కశ్యప్‌ విజయం

గుత్తాజ్వాల పరాజయం లండన్‌ జూలై 28 (జనంసాక్షి): అట్టహసంగా ప్రారంభమైన లండన్‌ ఎలిపిక్స్‌ క్రీడల్లో శనివారం పలు ఈ వెంట్లలో భారత క్రీడాకారుల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పరుషుల …

అసోం పర్యటనకు బయలుదేరిన ప్రధాని

న్యూఢిల్లీ: అసోంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కోక్రాఝూర్‌ జిల్లాలో పర్యటనకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బయలుదేరివెళ్లారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటుచేశారు. బోడోలకు, మైనారీటీ …

రోహిత్‌ శేకర్‌ తండ్రి తివారీయే

న్యూఢిల్లీ, జూలై 27 : ఉజ్వల శర్మతో రాష్ట్రగవర్నర్‌ ఎన్డీ తివారీ నడిపిన వ్యవహారం వలనే రోహిత్‌ శేఖర్‌ జన్మించినట్లు డిఎస్‌ఎ నివేదిక బయటపెట్టింది. డిఎస్‌ఎ పరీక్షల …

బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన …

సీమాంధ్ర వలసపాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

-తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ హైద్రాబాద్‌: సీమాంధ్ర వలస పాలకుల్లారా..క్విట్‌ తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ వేదకుమార్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ప్రెస్‌ …

విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను …

సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులో ఉన్మాది దాడి

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం ముగ్గురు మృతి మరొకరి పరిస్థితి విషమం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, …