Featured News

ప్రముఖ గజల్‌ గాయకుడు మెహదీ హసన్‌ ఇక లేరు

కరాచి : ప్రముఖ పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు మెహిదీ హసన్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల …

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం

పేలిన సిలిండర్‌ .. 16 మంది మృతి.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమం విశాఖపట్నం,జూన్‌ 13 (జనంసాక్షి) : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి …

నిత్యానంద కోర్టులో లొంగుబాటు

బెంగళూరు : ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోర్టులో బుధవారంనాడు లొంగి పోయారు. బెంగళూరు శివారు లోని రామ్‌నగర్‌ కోర్టులో బుధ వారం మధ్యాహ్నం లొంగిపో యారు. మీడియా …

భ్రష్టుపట్టినరాష్ట్ర రాజకీయాలు :బాబు నిర్వేదం

కరీంనగర్‌ 13, జూన్‌ (జనంసాక్షి) : తెంలగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.ఈ …

ఉప ఉన్నికల స్కోరెంత..ఎన్ని వికెట్లకు ఎన్నిపరుగులు

బినాయక్‌సేన్‌కు గాంధీ పురస్కారం

లండన్‌  : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్‌ సేన్‌, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్‌ అంత ర్జాతీయ శాంతి పురస్కారా …

పారిశ్రామిక వృద్ధి రేటు నిరాశాజనకం : ప్రణబ్‌ నిట్టూర్పు

న్యూఢిలీ :  పారిశ్రామిక వృద్ధి రేటు 0.1 శాతానికి క్షీణించడం పట్ల ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యవసరంగా  …

రీపోలింగ్‌ ఉండదు

శ్రీస్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం శ్రీనాలుగు చోట్ల పోలింగ్‌ బహిష్కరణ : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రెండు మూడు సంఘటనలు మినహా పోలింగ్‌ …

వాన్‌పిక్‌ భూముల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): వివాదాస్పద జీఓల రద్దుకు గల అవకాశాలను ప్రభుత్వం పరి శీలిస్తోంది.  ఇప్పటికే  బ్రహ్మణీ స్టీల్స్‌, బయ్యారం గనుల లీజును రద్దు చేసిన …

రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ జూలై 19న ఎన్నికలు

ఏపీ ఉప ఎన్నికలపై ఫిర్యాదు అందలేదు : ఈసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు మంగళవారం నాడు జారీ అయింది. …