Featured News

వాషింగ్గ్టన్‌ లో అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ ఎం కృష్ణా

జయలలితతో అద్వానీ భేటీ

  న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశంపై చర్చించేందుకు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీయే) కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ గురవారం తమిళనాడు ముఖ్యమంత్రి, …

అట్టహాసంగ రామ్‌చరణ్‌ ఉపాసనల వివాహం

హైదరాబాద్‌: చిరంజీవి తనయుడు ప్రముఖ సిని హీరో రాంచరణ్‌ ఉపాసనల వివాహం ఈ రోజు ఉదయం మొయినాబాద్‌లోని టెంపుల్‌ ట్రీ పాంహౌస్‌లో భారి వివాహ వేదికపై అంగరంగ …

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 మంది

`విశాఖపట్నం : స్టీల్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్‌ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత …

ఆ ముగ్గురిలో..ఎవరైనా ఓకే!

సిఎం మమత, ఎస్‌పి అధినేత ములాయం న్యూఢిల్లీ, జూన్‌ 13 : రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్‌ …

భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో …

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …

లోక్‌పాల్‌కు మద్దతివ్వండి కిరణ్‌బేడీ

హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నట్టు సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. బుధవారంనాడు అన్నాహజారే …