Featured News

తెలంగాణకు బద్దశత్రువు వైఎస్సార్‌, జగన్‌ : మధు యాష్కీ

  హైదరాబాద్‌ : తెలంగాణకు అసలైన బద్ధశత్రువు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధు …

సిబిఐ కస్టడిలోకి జగన్‌

హైదరాబాద్‌: మరో రెండు రోజులు కస్టడీని పోడగించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్‌ను విచారించేందుకు ఈ రోజు కోఠీలోని సీబీఐ కార్యలయానికి తరలించారు.

పరకాలలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

వరంగల్‌ : పరకాల ఉప ఎన్నిక ల్లో ప్రచారంలో భాగంగా టీఆర్‌ ఎస్‌ అధినేతకేసీఆర్‌ వరంగల్‌ కు రానున్నారు.  టీ ఆర్‌ ఎస్‌ పార్టీ బహిరంగ సభను …

ప్రముఖ దర్శకుడు, కేఎస్‌ఆర్‌ దాసు , కన్నుమూత

ప్రముఖ దర్శకుడు,  కేఎస్‌ఆర్‌ దాసు , కన్నుమూత

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో …

డింపుల్‌ ఎన్నిక ఏకగ్రీవం

లక్నో : అయితే ఆమె ఎన్నికను అధికారింగా ప్రకటించాల్సి ఉంది. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కావడంతో అంతకు ముందు తాను ప్రాతినిథ్యవహించిన కనౌజ్‌ లోకసభ స్థానానికి రాజీనామా …

అద్వానీతో సంగ్మా భేటీ

ఢిల్లీ :  మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఆయన భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు.బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర …

హైదరాబాద్‌ నుంచి పరకాలకు టీఆర్‌ఎస్‌ ర్యాలీ

హైదరాబాద్‌ : పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం నగరంలోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీ నుంచి పరకాల వరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ …

జగన్‌ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కస్టడీ పిటిషన్‌పై …

మహబూబాబాద్‌లో బండలిసిరిన ‘కొండా’.. పరకాలలో నిన్నెట్ల నమ్మాలె బంగారు కొండా?

తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు. ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్‌, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో …