నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన రాజ్‌నాథ్‌

నొప్పితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(73) గురువారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన్ను పర్యవేక్షణలో ఉంచామని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మీడియా విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రిమా దాదా వెల్లడించారు.