కరీంనగర్
.ధరణి పనితీరుకు సాక్ష్యం
సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అవి వక్ఫ్ భూములే ధరణి సర్కారుపై మంత్రి సమరం వక్ఫ్ బోర్డు అభ్యంతరాలతో గత మే నెలలోనే నిషేధిత భూముల జాబితాలోకి ఎక్కిన భూమి తన భూములు ‘ధరణి’ నిషేదిత జాబితాలో ఉండటంతో హైకోర్టును ఆశ్రయించిన మంత్రి గంగుల కమలాకర్ సదరు భూమిని వక్ఫ్ భూముల జాబితా … వివరాలు
సెకండ్వేవ్ ఉండకపోవచ్చు
– మంత్రి ఈటల రాజేందర్. వీణవంక,డిసెంబరు 23 (జనంసాక్షి):తెలంగాణకు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయం లేదని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్. ప్రజలు ధైర్యంగా.. అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో విూడియాతో మాట్లాడిన ఈటల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటివిూద కునుకు లేకుండా చేసిన కరోనా … వివరాలు
సిరిసిల్ల కలెక్టర్ తీరుపై పొన్నం ఆగ్రహం
టిఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపణ రాజన్నసిరిసిల్ల,నవంబర్13(జనంసాక్షి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్పై ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్ టీఆర్ఎస్ లీడర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు ఐఏఎస్వా..గులాబీ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ కార్యకర్తవా? అని పొన్నం ప్రశ్నించారు. యువరాజు మెప్పు కోసం కలెక్టర్ బాధ్యతలు మరిచారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు … వివరాలు
సన్నాలకు వెంటనే మద్దతు ప్రకటించాలి: కాంగ్రెస్
పెద్దపల్లి,నవంబర్13(జనంసాక్షి): కేసీఆర్ ఆదేవాల మేరకు సన్నాలు పండించినందున సన్నాలకు మద్దతు ధరలు నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆ పార్టీ పేర్కొంది. తక్షణం మద్దతు ధరలు ప్రకటించా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. రైతు సమస్యలు … వివరాలు
టపాసుల వ్యాపారుల గుండె గుభేల్
తెచ్చిన సరుకు ఏం చేయాలన్న ఆందోళన కరీంనగర్,నవంబర్13(జనంసాక్షి): దీపావళి టపాసుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగారాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి నాలుగు రాళ్లు సంపాదిందామనుకున్న వారికి నిరాశ ఎదురయ్యింది. దీంతో తెచ్చిన సరుకును ఎప్పుడు ఎలా అమ్ముకోవాలన్న దానిపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికేఒక్కో … వివరాలు
అన్ని సామాజికవర్గాలకు సర్కార్ అండ
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి,నవంబర్11( జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో గౌరవిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో 7లక్షల రూపాయలతో నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనాన్ని ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆయా సామాజిక … వివరాలు
సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా
సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం కరీంనగర్,నవంబర్7(జనంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆనాడు సన్నాలు వేయాలని చెప్పి ఇప్పుడు రైతులతో ఎందుకు దోబూచు లాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు సన్నవడ్లకు మద్దతు ధర అడుగుతుంటే … వివరాలు
రైతుల సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే
జగిత్యాల,నవంబర్2(జనంసాక్షి): రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. గతంలో కరోనా కారణంగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, ఇప్పుడు అదే పద్దతిలో మళ్లీ గ్రామాల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. రైతువేదికలతో రైతుల్లో మార్పు రానుందని, వారుతమకుతాముగా చర్చించుకునే … వివరాలు
బండి సంజయ్కు సలైన్ ఎక్కించిన వైద్యులు – దీక్ష భగ్నం
కరీంనగర్,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నమైంది అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్ 26) నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. బండి సంజయ్ను కరీంనగర్లోని అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించడంతో బీజేపీ కార్యకర్తలు … వివరాలు
రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం
మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి కరీంనగర్,అక్టోబర్27(జనంసాక్షి): రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాగే ధాన్యం కోనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, మద్దతు ధరలు చెల్లించి కొంటామని అన్నారు. రైతులు దళారులను ఆవ్రయించి మోసపోవద్దన్నారు. జిల్లాలోని రంగాపూర్, సిరసపల్లి, … వివరాలు