కరీంనగర్

నో- డ్యూ కోసం నేతల పడిగాపులు

          సదాశివపేట జనవరి 28(జనం సాక్షి)సామాన్యుడు ఇంటి పన్ను కట్టడం ఒక్కరోజు ఆలస్యం అయితే చాలు… వడ్డీల మీద వడ్డీలు వేసి.. …

గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవు

        – కల్వకుర్తి సీఐ నాగార్జున – గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ – అభినందించిన నాగర్ కర్నూల్ జిల్లా …

అజిత్ పవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

              మంథని, (జనంసాక్షి) : బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ …

శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం

                ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 27 …

పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

            భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి …

గంజాయి సరఫరా చేసే వ్యక్తులు అరెస్టు

        విచారిస్తున్న పోలీసులు ఊర్కొండ జనవరి 28, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోనీ ఊర్కొండపేట …

అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేసిన బాత్క శంకర్ యాదవ్

              భూదాన్ పోచంపల్లి, జనవరి 28 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయినగర్ కాలనీ అంగన్వాడీ …

దొంగగా మారిన పాస్టర్..

              ఓనర్ ఇంటికి తాళం.. అద్దె ఇంటి పాస్టర్ దొంగతనం. అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు. ఆర్మూర్,జనవరి …

చక్రం తిప్పుతున్న జీవన్ రెడ్డి

              అధికార పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీలో చేరికలు. ఆర్మూర్, జనవరి 28 ( జనంసాక్షి):అసలైన అభ్యర్థులను అధికార …

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

          మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ …