వార్తలు
రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!
ట్రాక్టర్ పరేడ్ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ పరేడ్ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు ర్యాలీలో విద్రోహశక్తులు చొరబడే అవకాశం ఉందని కొద్ది రోజుల ముందే అనుమానాలు వ్యక్తం చేసిన రైతు సంఘాలు అనుమానాలను నిజం చేసేలా ర్యాలీలో ఘర్షణలు, ఎర్రకోట వైపు … వివరాలు
ఘనంగా గణతంత్ర వేడుకలు
ఢిల్లీ జనవరి 26 (జనంసాక్షి): తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ కారణం అని అన్నారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకమన్నారు. కరోనాను రాష్ట్ర … వివరాలు
ఎర్రకోటపై రైతుల జెండా
ర్యాలీ లో అసాంఘిక శక్తులు అందుకే హింసాత్మకమైంది విచారం వ్యక్తం చేసిన రైతు సంఘాలు’ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత న్యూఢిల్లీ,జనవరి26 (జనంసాక్షి): కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది అన్నదాతలు నిరసనలు తెలిపారు. అయితే ట్రికీ బార్డర్లో … వివరాలు
ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్
– ఇద్దరు మాజీ సీఎంలకు పద్మభూషణ్ – కర్నల్ సంతోష్బాబుకు ‘మహావీరచక్ర’ – ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ న్యూఢిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఈ ఏడాది 10 మందికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించగా.. దీంట్లో ఇటీవల మరణించిన ముగ్గురు రాజకీయ ప్రముఖులను ఎంపికచేసింది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్, అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్, బిహార్కు … వివరాలు
పార్టీనీ వీడలనుకున్నవాళ్లు గెటౌట్..
కోల్కతా,జనవరి 25(జనంసాక్షి):ప్రజలకు సేవ చేసేవాళ్లకే తాము టికెట్లు ఇస్తామని, మిగతా వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. బీజేపీ ఓ వాషింగ్ పౌడర్ అని, దానితో వీళ్లు తమ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే ఆ పార్టీలోకి వెళ్లారని మమతా అన్నారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి … వివరాలు
నోట్లేవీ రద్దు కావడంలేదు: ఆర్బీఐ
ముంబయి,జనవరి 25(జనంసాక్షి):దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్ చేసింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 సిరీస్ కరెన్సీ నోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ ఉపసంహరించుకోబోమని తెలిపింది.2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, … వివరాలు
మహాట్రాక్టర్ ర్యాలీకి సర్వంసిద్ధం
– గణతంత్ర దినోత్సవం నాడు 50వేల ట్రాక్టర్లతో ర్యాలీ.. దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి రైతన్నలు సిద్ధమవుతున్నారు. వేల సంఖ్యలో ట్రాక్టర్లపై దిల్లీకి చేరుకొని ‘ట్రాక్టర్ పరేడ్’తో తమ నిరసన తెలిపేందుకు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు … వివరాలు
రైతన్నకు సెల్యూట్:రాష్ట్రపతిరామ్నాథ్ కోవింద్
దిల్లీ,జనవరి 25(జనంసాక్షి): దేశంలోని ప్రతి భారతీయుడూ రైతన్నకు సెల్యూట్ చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతన్న సాగులో వెనకడుగు వేయలేదన్నారు. వారి కృషి వల్లే దేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని రాష్ట్రపతి అన్నారు. అలాంటి రైతుల సంక్షేమం కోసం దేశం పూర్తి నిబద్ధత కలిగి ఉందన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని … వివరాలు
అమ్మా.. మీ కొడుక్కు చెప్పు!
– మోదీ తల్లికి రైతుల లేఖ న్యూఢిల్లీ,జనవరి 24(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఓ రైతు మాత్రం చట్టాల రద్దు కోరుతూ ప్రధాని మోదీ తల్లికి లేఖ రాశారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని కోరారు. ఈ మేరకు మోదీ తల్లి హీరాబెన్కు … వివరాలు
మహా ట్రాక్టర్ ర్యాలీకి సర్వంసిద్ధం
– భగ్నానికి పాక్లో కుట్ర జరుగుతోందట! -ఢిల్లీ పోలీసులు దిల్లీ,జనవరి 24(జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్లో కుట్ర జరిగిందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం సుమారు 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారని దిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ (ఇంటిలిజెన్స్) దీపేంద్ర పాథక్ వెల్లడించారు. ఈ మేరకు … వివరాలు