వార్తలు
టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
లేకుంటే కుక్కలు చింపిన విస్తరే తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీస్తున్న కేంద్రం మండిపడ్డ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ నల్గొండ,మే25(జనంసాక్షి): టిఆర్ఎస్ అధికారంలో ఉంటేనే తెలంగాణకు రక్ష అని, లేకుంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అభివృద్ధి ముఖ్యమని.. కులాలు ముఖ్యం కాదని … వివరాలు
కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్ సిబల్ నామినేషన్ కాంగ్రెస్ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి న్యూఢల్లీి,మే25(జనంసాక్షి): కాంగ్రెస్కు మరో భారీ షాక్ తగిలింది. ఈ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ లాయర్ కపిల్ సిబల్ హస్తానికి చేయిచ్చి, సైకిల్ ఎక్కారు. దీంతో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలినట్టయ్యింది. పార్టీ సీనియర్ … వివరాలు
కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
భారీగా తరలివచ్చిన భక్తులు జగిత్యాల,మే25 జనంసాక్షి : మాల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కొండగట్టుకు భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో … వివరాలు
వానాకాలం పంటల సాగుకు యాక్షన్ప్లాన్
వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం విత్తనాలు, ఎరువులు సిద్దం చేస్తున్న అధికారులు నిజామాబాద్,మే25(జనంసాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022`23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ యేడాది రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జిల్లా వ్యవసా యాధికారులు పంటల … వివరాలు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు యువకుడి విచ్చలవిడి కాల్పుల్లో 21మంది మృతి మృతుల్లో 19మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు జో బైడెన్ ఇలాంటి నరేమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమలా హ్యారిస్ టెక్సాస్,మే25(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడు … వివరాలు
కోనసీమలో నిఘా వైఫల్యం
ముందస్తు అంచనా వేయడంలో విఫలం ఆందోళనకారులను గుర్తించలేకపోయిన పోలీసులు అమలాపురం,మే25(జనంసాక్షి): ఏ పేరువద్దు.. కోనసీమ ముద్దు.. అంటూ చేపట్టిన ఆందోళన అదుపు తప్పింది. సామాజిక వర్గాల ఆందోళనగా కోనసీమ ఆందోళన తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగించే అంశం.పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ జేఏసీ పేరిట మరో ఉద్యమం మొదలైంది. అదే పేరును ఉంచాలని కోరుతూ వ్యక్తిగతంగా … వివరాలు
కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
సిద్ధిపేట బ్యూరో,మే24(జనంసాక్షి): ‘కంటి సమస్యలుంటే రంది పడొద్దు.! మీ కోసమే సిద్ధిపేటలో కంటి దవాఖాన తెచ్చిన.! ఇక్కడ ఉన్న సౌలత్ లన్నీ మీ ఊర్లో క్యాంపు నిర్వహణ సమయంలో అందరికీ చెప్పండి.! నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో నిత్యం కంటి పరీక్ష క్యాంపు నిర్వహణ ఉంటుంది.! సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య సేవలు, సౌలత్ … వివరాలు
*బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
*అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ఐసీఐసీఐ అకాడమీతో ఒప్పందం* *బీసీ, ఎంబీసీ కార్పోరేషన్ల ద్వారా అమలు* *ప్రపంచంలో డిమాండ్ ఉన్న ప్రొపెషనల్ కోర్సుల్ని అందించే కార్యక్రమం* *ఉచితంగా బీసీ యువతకు సాప్ట్ వేర్, సాప్, అకౌంటెన్సీ తదితర స్కిల్ ఓరియంటెడ్ ప్రొగ్రాంలు* *8వ తరగతి నుండి డిగ్రీ అర్హతతో శిక్షణ* *జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో … వివరాలు
*సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
కోదాడ మే 24(జనం సాక్షి) దేశంలోనే సి పి ఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ ను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్, ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ కు టి ఎస్ సి పి ఎస్ ఇ యూ సూర్యాపేట జిల్ల ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు, సంఘ బాధ్యులు … వివరాలు
*రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*
కమ్మర్పల్లి మే ,24 (జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల కిందట స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యమా సత్యనారాయణ రోడ్డు పక్కన తన స్నేహితునితో మాట్లాడుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన కారు వెనుకనుండి ఢీకొట్టినడంతో తలకి బలమైన గాయంకాగా వెంటనే మెటపల్లి ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స అవసరమని హైదరాబాద్ … వివరాలు