వార్తలు

కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి

 …కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి …- ఇళ్లను మంజూరు చేస్తే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాలనీ పేరు పెట్టుకుంటాం …- కెనాల్ కాలువ డబ్బులు పట్టా లబ్దిదారుల ఖాతాలోనే వేయాలని ఆందోళన బచ్చన్నపేట మార్చి 21 (జనం సాక్షి): మండలంలోని కొన్నె  గ్రామంలో బీడీ కాలనీ పేరిట పట్టాదారుల నుండి కొనుగోలు … వివరాలు

మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్ 

మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్ బోనకల్ ,మార్చి 21 ( జనంసాక్షి):మండలంలోని లక్ష్మీపురం, గార్లపాడు, రామాపురం గ్రామాలలో ఈదురు గాలులు , అకాల వర్షం వలన దెబ్బతిన్న మొక్కజొన్న పంటను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు పరిశీలించారు.జరిగిన పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాము అని రైతులకి తెలియజేసారు.రైతులు పెట్టిన పెట్టుబడులు … వివరాలు

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ

రఘునాధపాలెం మార్చి 21(జనం సాక్షి) మండలం పాపటపల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు మరియు విద్యార్థినిలకు మంగళవారం బోడేపూడి రాజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులని ఉద్దేశించి బి రాజా, మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థినీ విద్యార్థులు చాలా కష్టపడి … వివరాలు

విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ

ఝరాసంగం మార్చి 21( జనం సాక్షి) మండలం లోని       ప్రాథమికోన్నత పాఠశాల చిలేపల్లీ లో మంగళవారం నాడు స్వయంపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు..విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు..అని ప్రధానోపాధ్యాయులు వై. అమృత్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ..విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలు చేరవచ్చని అన్నారు..ప్రధానోపాధ్యాయులు … వివరాలు

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం 

మోత్కూరు మార్చి 21 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలోని 6 వ వార్డ్ ఇందిరానగర్ కాలనీకి చెందిన జిట్ట బాలక్రిష్ణ (26) భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపంలో ఆదివారం రోజున రైల్ కింద పడి మృతి చెందగా మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 5000 వేల రూపాయల … వివరాలు

 నాయకులురాయికోటి నర్సిములు ను  సన్మానించిన యువ నాయకులు

జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) : ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా  పాల్గొంటున్న రాయికోటి నర్సిములు  ను  ఝరాసంగం మండలం యువ నాయకులు  ఘనంగా సన్మానించారు. టివీవీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా  సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గా  అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ … వివరాలు

పేపర్ లీకేజీ పై   కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై   కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ

 నాయకుడు బైండ్ల పోచన్న డిమాండ్ ఎల్లారెడ్డి 21 మార్చ్ ( జనం సాక్షి )  మంగళా వారం బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  బైండ్ల పోచన్న మాంగ్లవారం       మధ్యన్నమ్ జనం సాక్షి తో చర వాణి లో మాట్లాడారు హైద్రాబాద్ నుండి చారవాని లో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీపై పరీక్షల పత్రాలపై లికేజ్ … వివరాలు

మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) పట్టణం లోని వాసవి కళ్యాణ మంటపం లో మెప్మ, మండల మహిళా సమక్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  స్థానిక శాసనసభ్యులు  … వివరాలు

చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన

జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలు సంబరాలు జరుపుకున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సిబ్బంది జనం సాక్షి, చెన్నరావు పేట పే స్కేల్  జీవో నెంబర్ 11  ను  గ్రామీణ పేదరిక నిర్మూలన సిబ్బందికి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించినందుకు,సిబ్బంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో … వివరాలు

ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన

 సత్రంఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన సత్రం ఎర్గట్ల మార్చి 21 (జనంసాక్షి) నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని భీమన్న ఆలయం వద్ద బుధవారం రోజు బర్మా వారి పెద్ద సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని బర్మా వారి పెద్ద సంఘ అధ్యక్షులు … వివరాలు