వార్తలు

ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన

హైదరాబాద్ (జనంసాక్షి) : ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన – 2027 పూర్తి చేయాలనీ రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోలికేరి అధికారులకు సూచించారు. …

ఈ నెల 30న అఖిలపక్ష భేటీ

ఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ …

పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో., న (జనం సాక్షి). జిల్లాలో బలోపేతం తో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని డి.సి.సి అధ్యక్షులు …

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం

పారదర్శక ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీ – డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ (జనంసాక్షి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలసీ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా …

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ …

మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు

ఖమ్మం (జనంసాక్షి) : కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫెళ పెళమని విరుచుకుపడేందుకు బీసీలు మహోద్యమానికి సన్నద్ధమవుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ …

ఈ నెల 29న దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించాలి

            నవంబర్ 22(జనంసాక్షి)ఈ నెల 29న దీక్షా దివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. …

టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం

          టేకులపల్లి, నవంబర్ 22(జనంసాక్షి): జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి  సీఎం చేతులు మీదుగా బెస్ట్ ఎక్సలెంట్ ఛాంపియన్షిప్ అవార్డ్ …

హత్యాయత్నం నిందితుడి రిమాండ్

            భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 22 (జనం సాక్షి): పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహమద్‌ నవాజ్‌ తన మేనబావమరిది షేక్ …

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.

          పరకాల, నవంబర్ 22 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే …