హైదరాబాద్
బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
హైదరాబాద్ (జనంసాక్షి): దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ప్రజలు గమనించాలని ప్రజలను కోరారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేఖంగా పాలిస్తున్న మోడీని ప్రశ్నించడంలో కాంగ్రెస్ విఫలం … వివరాలు
బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతసవిూక్ష
` రూ.3లక్షల కోట్ల రాష్ట్రబడ్జెట్! ` బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ` రూ.37,000కోట్లు కేటాయించే అవకాశం ` కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లతో బడ్జెట్ లో రూపకల్పన ` మంత్రి హరీశ్రావు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023`24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. … వివరాలు
ప్రభుత్వ వైద్య సేవల్లో మూడో స్థానంలో తెలంగాణ : హరీశ్ రావు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమం అమలు, నిర్వహణ గురించి ఆయన మాట్లాడుతూ.. అంధత్వ నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. కంటి చూపు కోల్పోయిన వాళ్లకు ఈ … వివరాలు
కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలు
కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా విమర్శించారు. యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడి.. పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. ‘‘కల్వకుంట్ల కుటుంబానికి గుళ్లు వ్యాపార కేంద్రాలుగా మారాయి. యాదాద్రి అభివృద్ధి పెట్టుబడి అని… హుండీల్లో భక్తుల ముడుపులు … వివరాలు
పేదలకు వరం గురుకులం
బడుగు విద్యార్థులకు సర్కారు విద్యాగొడుగు పేదలకు వరం గురుకులం బడుగు విద్యార్థులకు సర్కారు విద్యాగొడుగు సీఎం కేసీఆర్ హామీ మేరకు ‘కేజీ టు పీజీ’ మిషన్ అమలుఉమ్మడి జిల్లాలో వందకు పైగా విద్యాలయాల ఏర్పాటుకార్పొరేట్ స్థాయి బోధన, వసతులుచదువుతోపాటు క్రీడలు, యోగ, ధ్యానం.. అన్నింట్లోనూ తర్ఫీదువేలాది … వివరాలు
65వ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉన్న పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. … వివరాలు
తుర్కపల్లిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు . బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ చైర్మన్ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ గురించి మాట్లాడుతూ.. 0 నుండి 18 సంవత్సరాల బాలబాలికల రక్షణ మరియు సంరక్షణ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, పిల్లల … వివరాలు
పాద యాత్ర చేసిన జై భీం సభ్యులు
జై భీమ్ కుటుంబ సభ్యులకు జై భీమ్ ఆదివారం రోజు బాబగూడ గ్రామములో బాబ గూడ నుండి బొమ్మరాసి పేట పొన్నాల గ్రామం వరకు జ్ఞాన పాద 300 మందితో పాద యాత్ర శామీర్ పేట ఎంపీపీ ఎల్లుభాయి బొమ్మరసి పేట సర్పంచ్ బాబగూడ సర్పంచ్ పొన్నాల సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపిటిసి లు సర్పంచ్ … వివరాలు
ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సంకినేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దేశానికి వాజ్ పేయి చేసిన సేవలు … వివరాలు