హైదరాబాద్

గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు

మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ …

టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం

        ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. భీమదేవరపల్లి:ఏప్రిల్ 18(జనం సాక్షి)తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో …

ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

      తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో …

తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.

ఏటూరునాగారం,ఏప్రిల్ 17 (జనంసాక్షి).మండల కేంద్రంలో తెలంగాణ ఉధ్యముకారుల మండల సమావేశం ములుగు జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు సయ్యద్ సర్వర్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య …

అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.

ఏటునాగారం,ఏప్రిల్ 17 (జనం సాక్షి).మండలంలోని శివాపురం శివారు గోగుపల్లి గ్రామానికి చెందిన గిలకత్తుల కిరణ్ గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న …

రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం

అంబర్‌పేట ఏప్రిల్ 17( జనం సాక్షి ):అంబర్‌పేట పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడును హైదరాబాద్ పోలీస్ …

రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం

          జడ్చర్లకు ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లు కావాలి డీజీపీ శివధర్ రెడ్డి కి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి ప్రజలందర్నీ …

బాథుకమ్మకుంట–బాఘ్ అంబర్‌పేట్‌లో సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన

అంబర్‌పేట్‌లో ఏప్రిల్ 15 ( జనం సాక్షి ):సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ గారి మార్గదర్శకత్వంలో, అంబర్‌పేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి. కిరణ్ కుమార్ , …

అంబర్‌పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు

అంబర్‌పేట్ ఏప్రిల్ 16 ( జనం సాక్షి ):అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీసేవ కేంద్రంపై సాయంత్రం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా …

మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు

మాడుగులపల్లి, ఏప్రిల్ 16( జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది తమిళనాడులోని అరుణాచలం నుండి …

తాజావార్తలు