హైదరాబాద్

ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం

            డిసెంబర్ 25 ( జనంసాక్షి):ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి …

వైన్స్‌లో వాటా ఇస్తావా….. దందా బంద్‌ చేయల్నా

                డిసెంబర్ 26 ( జనంసాక్షి):మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే …

అర్హులైన పేదలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ` మంత్రి ఉత్తమ్‌

హుజూర్‌ నగర్‌(జనంసాక్షి):పేదోడి సొంతొంటి కల త్వరలో నెరవేరబోతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం క్రిస్మస్‌ …

బతుకులు బుగ్గిపాలు

` కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ` టూరిస్ట్‌ బస్సును ఢీకొన్న డీజిల్‌ ట్యాంకర్‌ ` మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి ` క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స …

కేసీఆర్‌కు తగ్గ భాషే వాడుతున్నారు

` తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్‌ ` ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావుకు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ …

ఒడిషాలో ఎన్‌కౌంటర్‌

` మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే ` ఆయనతోపాటు మరో ముగ్గురు మావోయిస్టులు మృతి ` హనుమంతు స్వస్థలం తెలంగాణలోని …

రేవంత్‌ నోరు తెరిస్తే రోతే

              డిసెంబర్ 25 (జనం సాక్షి): మాన్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరింది. …

గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌

          డిసెంబర్ 25 (జనం సాక్షి): రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం …

అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు

` వారిలో 30 మంది భారతీయులు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్‌ చెక్‌ పోస్టుల వద్ద బోర్డర్‌ పెట్రోల్‌ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు …

కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?

` కనీసం ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేరా? ` కేంద్రంపై ఢల్లీి హైకోర్టు ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం …