హైదరాబాద్
స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి
హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ది అరైవ్ హోం స్టార్ను ప్రాంభించిన కిషన్ రెడ్డి హైదరాబాద్,మే24(జనంసాక్షి): స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్లోని శరత్ సిటీ సెంటర్ మాల్ ఏర్పాటు … వివరాలు
సెంట్రల్ బ్యాంక్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్,మే24(జనంసాక్షి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. పొగను గమనించిన పలువురు స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండు ్గªరిరజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే, … వివరాలు
రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయవేత్త
డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మఠాష్ మంత్రి మల్లారెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్,మే24(జనంసాక్షి): టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరుపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ అని అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. రేవంత్ డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నారని ఆరోపించారు. రేవంత్ చివరకు కాంగ్రెస్ అగ్రనేత … వివరాలు
దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్తో కేటీఆర్ భేటీ..!
హైదరాబాద్ జనంసాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భేటీ కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగింది’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, … వివరాలు
ప్రపంచానికి బువ్వపెట్టాలి
` విత్తనాల విషయంలో రాజీలేదు ` నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం ` ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు ` 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు ` 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలి ` వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనది ` … వివరాలు
బడుగుల బతుకులుపై బుల్డోజర్లు
విద్వేష విషం నింపుకున్న పాలకులు పేదరికాన్ని నిర్మూలించ లేని రాజ్యం పేదల్ని నిర్మూలించే పనిలో సర్కారు న్యూఢల్లీి,ఏప్రిల్ 24(జనంసాక్షి):దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో దృష్టిసారించాల్సిన కేనీద్రంలో అధికారంలో ఉన్న బిజేపి నేతృత్వంలోని ప్రభుత్వం విద్వేష రాజకీయాల విూద పునాథులు వేసుకుంటుందా. అన్న ప్రశ్నకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెపుతున్నట్లు … వివరాలు
కేటీఆర్ సవాల్ను మేమెందుకు స్వీకరించాలి`
\ సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ తప్పించుకున్న కిషన్రెడ్డి ` అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ను తెలంగాణ ప్రజాభవన్గా మారుస్తామన్న కేంద్రమంత్రి హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్కు చేతనైతే ప్రధాని అవినీతి చిట్టాను ప్రజల ముందు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.కల్వకుంట్ల కుటుంబం ముందు భాజపా చేతులు కట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. కేంద్రం, … వివరాలు
కాంగ్రెస్కు పూర్వవైభవం వరంగల్ సభతో జవసత్వాలు నింపుతా..
` రాహుల్ సభతో కాంగ్రెస్లో నూతనోత్తేజం ` సన్నాహక సమావేశంలో టీపిసిసి చీఫ్ రేవంత్ హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):వరంగల్ సభతో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ ఆత్మగగౌరవాన్ని చాటుతామని అన్నారు. అధికార టిఆర్ఎస్ మెడుల వంచుతామన్నారు. టిఆర్ఎస్ అరాచాకాలను ప్రజలకు తెలియచేసి కెసిఆర్ను … వివరాలు
తెలంగాణబిడ్డ కొత్త ఆవిష్కరణ
` వైరస్ కిల్లర్ ఇన్స్టాషీల్డ్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ ` పరికర రూపకర్త చారిని అభినందించిన మంత్రి హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహా చారి రూపొందించిన ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరికరం రూపొందించిన తీరు, … వివరాలు
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
` 29న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహణ హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి): రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు … వివరాలు