హైదరాబాద్

అంతా రసాయనమే..

` కల్తీ కల్లు ఘటనలో భారీ మోతాదులో ‘ఆల్ఫ్రాజోలం’ గుర్తింపు ` బాధితుల సంఖ్య 44కి చేరిక ` పలు దుకాణాల లైసెన్సులు రద్దు ` బాధ్యులను …

ఏపీకి మేలు చేసేలా కేసీఆర్‌ కుట్ర

` పదేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేది ` అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కుట్రపూరితంగా వాయిదా ` పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని …

సభకు రండి చర్చిద్దాం..

` మీ గౌరవానికి భంగం కలగకుండా సభానాయకుడిగా హామీ ఇస్తున్నా.. ` కేసీఆర్‌ నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మరణశాసనం ` జగన్‌తో దోస్తీ కట్టి …

చర్చకు ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన కేటీఆర్‌

` మాట తప్పడం రేవంత్‌కు అలవాటైంది ` ఆరు గ్యారెంటీలు..420 హామీలతో మోసం ` నీళ్లు ఆంధ్రాకు…నిధులు ఢల్లీికి.. నియామకాలు సొంతవారికని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం,పోరాటం …

చర్చ అక్కడెందుకుంటది.. అసెంబ్లీకి రా..

` కేటీఆర్‌ లెక్కలకు సమాధానం ఉంది ` అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చిస్తాం ` కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమే ` అసత్యాలతో ప్రజలను మభ్య …

నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయ్‌..

` రైతుల సంక్షేమానికి ఏడాదిలోనే రూ.70వేల కోట్లు ఖర్చు చేశాం ` రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ` మూడు నెలల్లో …

జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించండి

` వరంగల్‌ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయండి ` హైదరాబాద్‌ – విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ ఫీజుబిలిటీ అధ్యయన దశలో ఉంది ` పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న …

కాళేశ్వరంపై నివేదిక పూర్తి!

` ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించే అవకాశముంది. విచారణలో …

గ్రూప్‌-1పై ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్‌..

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పిటీషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని …

బ్రిక్స్‌ అనుకూల దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌

` 10 శాతం అదనపు టారిఫ్‌ విధిస్తామని హెచ్చరిక వాషింగ్టన్‌(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో …