హైదరాబాద్

రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి

          హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ ఏప్రిల్ 7( జనం సాక్షి)మెదక్ జిల్లా రైతులకు …

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 07 (జనం సాక్షి):మోపాల్ మండలం బోర్గాం (పి) గ్రామంలోని సాక్రేడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ …

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 07 (జనం సాక్షి ):జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ …

గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

        హాజరైన, మాజీ ఎంపీ వినోద్, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, తోట ఆగయ్య, నర్సింగరావు. గంభీరావుపేట ఏప్రిల్ 07 (జనం …

పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

(జనం సాక్షి ):పెంట్లవెల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ప్రతి బిజెపి నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.ములే …

రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 06 (జనం సాక్షిభారతీయ జనతా పార్టీ 46 వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రంగసాయిపేట 42 వ డివిజన్లో బిజెపి సీనియర్ …

రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

          రూ. 15 కోట్లను వెంటనే చెల్లించి న్యాయం చేయాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు సంబంధం …

మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి

              ఇబ్రహీంపట్నం, జనం సాక్షినేడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానున్న సందర్భంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి …

స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి

      -సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సంప్రీత్ సింగ్ వర్ధన్నపేట,ఏప్రిల్ 4( జనం సాక్షి): ఐనవోలు మండలం పున్నేలులో మానవత్వాన్ని మరిచిన దారుణ ఘటన …

ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు

  నిరూపించిన మారుమూల తాండ యువతి నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 04: (జనం సాక్షి ) సిరికొండ కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఎదుగుదలకు పేదరికం …