హైదరాబాద్

Janam Sakshi

Based on a comprehensive analysis of the search results, *Janam Sakshi maintains a neutral and impartial editorial stance with no …

.బీహార్‌లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్‌..

` భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. భాజపా కోసం …

యాదాద్రి థర్మల్‌ కేంద్రం జాతికి అంకితం

` 800 మెగావాట్ల యూనిట్‌ `1 గ్రిడ్‌కు అనుసంధానం ` ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్‌, కొమటిరెడ్డి ` యాదాద్రి టౌన్షిప్‌ పనులకు శంకుస్థాపన మిర్యాలగూడ, …

కాళేశ్వరం నివేదికపై కమిటీ

` నివేదిక పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ …

కెటిఆర్‌, జగదీశ్‌ రెడ్డిలపై కేసు కొట్టివేత

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇరువురిపై మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. …

ప్రజాసమస్యలపై కమ్యూనిస్టులు రాజీలేని పోరాటం

` అధికారంలో ఉన్నవారిని దించడంలోనూ ముందుంటారు ` వంటకంలో ఉప్పు లాంటి వారు…వారు లేకుంటే రాజకీయాలు లేవు ` దిగజారుతున్న జర్నలిజం విలువలు…సోషల్‌మీడియా పేరుతో అరాచకాలు ` …

ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి

బాధితుడు బొరిగెల ప్రశాంత్ ఆర్మూర్ (జనంసాక్షి) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ లోని సర్వే నంబర్ 202/3 లో ఐదు గుంటల స్థల విషయంలో సంబంధిత …

పాక్‌కు చెక్‌..

చీనాబ్‌పై భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ‘సావల్‌కోట్‌’ పునరుద్ధరణ శ్రీనగర్‌(జనంసాక్షి): సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన భారత …

భారత ఎకానమీ గురించి ట్రంప్‌ నిజమే చెప్పారు

` మన ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ` రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

పాక్‌ నుంచి భారత్‌ చమురుకొనే రోజులొస్తాయ్‌

` అందుకు అమెరికా సాయం చేస్తుంది ` భారత్‌`రష్యాలు తమ డెడ్‌ ఏకానమీలను మరింత పతనం చేసుకుంటున్నాయి ` ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా …