హైదరాబాద్

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలి

` మార్చి చివరి నాటికి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్ పూర్తి చేయాలి ` సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి ` పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ …

శత్రుదాడులకు భయపడం

` అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తాం జాగ్రత్త :ఇరాన్ ` అమెరికా,ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఐఆర్‌జీసీ ` జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలు ధ్వంసం ` మా …

ఎస్సీ విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారుబాట

` భవిష్యత్తులో మాదిగల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తాం ` మిత్రధర్మానికి కట్టుబడి వారి వెంట నిలబడ్డాను ` గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలను ఇచ్చింది ` …

ఘనంగా లయోలా హైస్కూల్‌లో సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్

పర్వతగిరి మార్చి 05 (జనం సాక్షి)పర్వతగిరి మండల కేంద్రంలోని లయోలా హై స్కూల్ ఆవరణలో కళ, సైన్స్ మరియు సంస్కృతి ప్రదర్శన (ఆర్ట్, సైన్స్ అండ్ కల్చర్ …

సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్

మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లె పోచమ్మ గుడి సమీపన (పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో …

అల్లిపూర్ లో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ప్రారంభం

జనం సాక్షి రాయికల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం రోజున అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన.. ప్రగతి …

రాజ్యసభకు వెళ్తున్నా..

` నితీశ్ కుమార్ ప్రకటన ` బీహార్‌తో అనుబంధం కొనసాగుతుందని వెల్లడి ` రాజ్యసభకు నామినేషన్ వేసిన బీహార్ ముఖ్యమంత్రి ` హాజరైన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ …

కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో దురుద్దేశం లేదు

` హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం ` అవతకవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దష్టి ` తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై …

తగ్గేదేలే అంటున్న ఇరాన్

` అమెరికా ఏయిర్ బేస్‌లపై ముమ్మరదాడులు ` ఇజ్రాయిల్‌కు ధీటుగా జవాబు ` మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఐఆర్‌జీసీ ` చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు …

అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి

` సుప్రీం లీడర్ మతికి సంతాపం ` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం ` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్ ` …