ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్పాస్ల ధర పెంపు
హైదరాబాద్: జంట నగరాల్లో ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారీ పాస్ల ధరను ద.మ.రైల్వే పెంచింది. రూ.600నుంచి రూ.700కు పెంచింది. పెంచిన ధర ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: జంట నగరాల్లో ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారీ పాస్ల ధరను ద.మ.రైల్వే పెంచింది. రూ.600నుంచి రూ.700కు పెంచింది. పెంచిన ధర ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.