తాజావార్తలు
- సెస్” లో ఏం జరుగుతోంది..?
- ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
- నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
- మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…
- వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు
- ఏసీబీకి చిక్కిన ఎస్సై పరార్
- రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
- గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు
- పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
- మరిన్ని వార్తలు
మల్దకల్ మార్చి 4 (జనంసాక్షి) మండలంలోని తాటికుంట ఎం పి హెచ్ ఎస్ పాఠశాలల్లో (సెల్ఫ్ గవర్నమెంట్ డే) స్వయం పరిపాలన దినోత్సవంను శనివారం ఘనంగా జరుపుకున్నారు.స్వయం పరిపాల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వంలో మార్పుతో పాటు భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా స్థిరపడాలనే ఆశావాద దృక్పథం అలబడుతుంది.జిల్లా విద్యాధికారిగా-రంగస్వామి,మండల విద్యాధికారిగాఊహ,పాఠశాలప్రధానోపాధ్యాయులుగావిశాల్,స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్-విష్ణు,పీఈటీగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్వాయి లక్ష్మీనారాయణ, గీత, గోవర్ధన్ గౌడ్,లక్ష్మయ్య, రవి,శ్రీకాంత్,ఉష,మధు, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



