తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వధర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.