త్వరలో కరీంనగర్‌లో చిన్న స్థాయి సేవాకేంద్రం ఏర్పాటు

హైదరాబాద్‌: పాస్‌పోర్టు జారీ ప్రక్రియాలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బందిపై ఫిద్యాదులు ఉంటే నేరుగా సంప్రదించాలని చెప్పారు. కరీంనగర్‌లో త్వరలో చిన్న స్థాయి సేవాకేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.