బుధవారం ప్రమాణస్వీకారం చేయునున్న శెట్టర్‌

బెంగశూరు : కర్ణాటక భాజపా శాసనసభాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు. ఈ రోజు సాయంత్రం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది. ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.