రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు
హైదరాబాద్: చెన్నై, మైసూరుల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.
హైదరాబాద్: చెన్నై, మైసూరుల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్ కమిటీ తెలిపింది.