వికెట్ నష్టానికి 235 పరుగులు ఇస్లామబాద్,మార్చి4(ఆర్ఎన్ఎ): ఆస్టేల్రియాతో తొలిరోజు జరిగిన తొలి టెస్టు మొదటి రోజున పాకిస్తాన్ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (127 బ్యాటింగ్) సెంచరీతో … వివరాలు
బాంబుదాడితో ఉలిక్కిపడ్డ ఆసిస్ క్రీడాకారులు
తొలిరోజే బాంబుదాడి స్వాగతంతో ఆందోళన ఇస్లామబాద్,మార్చి4(ఆర్ఎన్ఎ): 24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్టేల్రియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారమే పెషావర్కు 187 కివిూ దూరంలో … వివరాలు
తొలి టెస్ట్లో వికెట్కీపర్ పంత్ దూకుడు
వన్డే తరహాలో బౌలర్లను బాదిని పంత్ 97 బంతుల్లో 96 పరుగులకు ఔట్ మొహాలీ,మార్చి4(ఆర్ఎన్ఎ):శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడైన ఆటతీరు కనబరిచాడు. క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లలను దడదడలాడిరచిన పంత్ వన్డే తరహాలో ఇన్నింగ్స్ ఆడాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకుంటున్న తరుణంలో 96 పరుగుల వద్ద ఔట్ … వివరాలు
తొలిరోజు భారత్ భారీ స్కోరు
6 వికెట్ల నష్టానికి 357 పరుగులు నాలుగు పరుగులతో శతకం చేజార్చుకున్న పంత్ 45 పరుగలతో నిరాశ పర్చిన విరాట్ కోహ్లీ మొహాలి,మార్చి4(ఆర్ఎన్ఎ): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. త్రుటిలో … వివరాలు
వందో టెస్టులో నిరాశ పర్చిన కోహ్లీ
సెంచరీ కాకున్నా అర్థ సెంచరీ చేయకుండానే ఔట్ మొహాలీ,మార్చి4(ఆర్ఎన్ఎ): వందో టెస్టు ఆడుతున్న కోహ్లి 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రతిష్టాత్మక వందో టెస్టులో సెంచరీ చేస్తాడని భావించిన ఫ్యాన్స్కు కోహ్లి నిరాశనే మిగిల్చాడు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికి కోహ్లి.. హనుమ విహారితో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ … వివరాలు
ఆస్టేల్రియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం
గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారణ న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): క్రీడారంగంలో కోలుకోని విషాం నెలకొంది. ఆస్టేల్రియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన … వివరాలు
టెన్సిన్ స్టార్ను వేధించిన పోకిరీకి మొట్టి కాయలు
ఆమె వైపు వెళ్లకుండా కోర్టు కఠిన ఆదేశాలు లండన్,ఫిబ్రవరి25( జనంసాక్షి ): బ్రిటన్ టెన్నిస్ సంచలనం ఎమ్మా రాడుకానును వెంబడిస్తూ వేధించిన కేసులో అమ్రిత్ మగర్ అనే వ్యక్తికి యునైటెడ్ కింగ్డమ్ కోర్టు మొట్టికాయలు వేసింది. ఎమ్మాను వేధించినందుకు గానూ ఈ సైకో అభిమానిని ఐదేళ్లపాటు ఆమెకు చుట్టుపక్కలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబరు 1 … వివరాలు
లియాండర్ పేస్పై గృహహింస కేసు
దోషిగా తేల్చిన ముంబై కోర్టు ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ను ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్టేట్ర్ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్ పేస్పై గృహ హింస కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్ను దోషిగా నిర్దారించిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ … వివరాలు
ధోనీని కలవడంతో కల నెరవేరింది
పాక్ క్రికెటర్ షానవాజ్ దహాని న్యూఢల్లీి,ఫిబ్రవరి25( జనంసాక్షి ): ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచాడు. ధోని యువ ఆటగాళ్లకి జట్టుతో సంబంధం లేకుండా విలువైన సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ధోనిను కలవడంతో తన కల సాకరమైంది అని పాకిస్తాన్ యువ సంచలనం షానవాజ్ … వివరాలు
బూమ్రాను ఆడిరచడం అవసరమా
ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆశిశ్ నెహ్రా ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): శ్రీలంకతో టీ20 సిరీస్లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడిరచడం పట్ల భారత మాజీ ఫాస్ట్బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్`2022 సవిూపిస్తున్న తరుణంలో ప్రయోగాలు చేయాల్సి ఉందని, మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంకతో రెండు టెస్టులు … వివరాలు