అంగన్వాడి కేంద్రాల్లో రాగి లడ్డు పంపిణీ సర్పంచి సుమతి

ముస్తాబాద్ సెస్టెంబర్ 10 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ సర్పంచి గాండ్ల సుమతి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ ఆరు కేంద్రాలో రాగి లడ్డు ఎగ్గు కర్రీ బగారా రైస్ మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు మరియు ప్రెగ్నెన్సీ మహిళలకు బాలింతలకు మరియు ఆరు నెలల నుండి నుండి మూడు సంవత్సరాల వరకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సుమతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు మంచి రుచికరమైన ఆహారం అందిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్ వేదర్ పద్మశ్రీ, అంగన్వాడి టీచర్ మంజుల ,శంకరమ్మ ,ఆయమ్మలు తల్లిదండ్రులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కార్యక్రమంలో , పాల్గొన్నారు