అంతర్జిలల్లా దొంగల పట్టివేత
పశ్చిమగోదావరి: ఇద్దరు అంతర్జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 185గ్రాముల బంగారం, 255గ్రాముల వెండి, ఓ ఎల్సీడీ, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి: ఇద్దరు అంతర్జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 185గ్రాముల బంగారం, 255గ్రాముల వెండి, ఓ ఎల్సీడీ, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.