అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రామారెడ్డి జులై6 జనంసాక్షీ
రామారెడ్డి కేంద్రంలో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ భువనేశ్వర్ వెళ్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కచ్చిత మైన సమాచారం మేరకు రామారెడ్డి గ్రామంలో రెండు చోట్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఒకచోట ( 40 ) క్వింటాళ్లు , ఇంకో చోట ( 7 ) క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి అట్టి బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పచెప్పి కొమ్మ చంద్రశేఖర్ (7 ) సుమారు క్వింటాళ్ల బండి భూమయ్య( 40 ) సుమారు క్వింటాళ్ల సీజ్ చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

Attachments area