అనారోగ్యంతో ఎంపీవో మృతి

 

 

 

 

 

 

 

 

 

రాజంపేట్ డిసెంబర్ 12 జనంసాక్షి

రాజంపేట్ మండల పంచాయతీ అధికారి ఎంపివో మృతి రాజంపేట్ మండల ఎంపీవో నాలుగు సంవత్సరాలుగా రామకృష్ణ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత పొందుతూ మరణించినట్టు సోమవారం కుటుంబ సభ్యులు తెలిపారు