*అన్నదానం సత్రంకోసం లక్ష నూట పదహారు రూపాయలు చెక్కు విరాళం*

*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 11)*జోగులాంబ ఆలయం లో నిత్యం అన్నదానం కార్యక్రమనికి,తనవంతు సహాయంగా మంగళవారం నెల్లూరు వాస్తవ్యులు,ఉచ్చి అనిల్ కుమార్, రూప దంపతులు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన సత్రమునకు విరాళంగా ఒక లక్షా నూట పదహారు రూపాయలను చెక్కు ఈఓ పురేందేర్ కు  సమర్పించారు.ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి తీర్థం ప్రసాదలు అందించారు.
Attachments area