అన్నపూర్ణాదేవి అలంకరణలో దుర్గామాత

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఎస్ ఆర్ ఆర్ తోట కరీమాబాదు నందు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఐదవ రోజు జరిగినవి .అర్చకులు పాలకుర్తి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో  . ఐదవరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి  అలంకారం లో దర్శనం ఇచ్చారు.ఉదయం అమ్మవారికి అభిషేకం, అమ్మవారు సన్నిధిలో ప్రతి రోజు పూజలతో పాటు హోమాలు నిర్వహించ బడినవి  భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజించారు ఆలయ కమిటీ అధ్యక్షులు ,కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.