అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ఘనంగా

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 22రాయికోడ్ మండలంలోని వివేకానంద హైస్కూల్లో అజాజదిక అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా విద్యార్థులు స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి చిమ్నాపూర్ బసవేశ్వర విగ్రహం వరకు వెళ్లారు అనంతరం పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించి డెబ్బై అయిదు నెంబరు విద్యార్థులతో బస్సులపై నిల్చొని మానవహారం చాలా అద్భుతంగా ప్రదర్శించారు

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పట్లోళ్ల విట్టల్ రెడ్డి ,ప్రధానోపాధ్యాయురాలు సి, లీనా,ఎంపీటీసీలు శివకుమార్ పాటిల్ ,పండరి, వై నగేష్ ,హెచ్ మీనా ,హయత్ అలీ ,వీరేశం ,సంగయ్య స్వామి ,స్వాతి ,అవినాష్ , విద్యార్థిని విద్యార్థులు ,పాఠశాల సిబ్బంది ,బస్సు .తదితరులు పాల్గొన్నారు .