అయ్యప్ప స్వాములు కు అన్నదాన కార్యక్రమం లో జంపన దంపతులు

 శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం రాయల్ ఎన్ క్లేవ్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జంపన విద్యావతి ప్రతాప్ దంపతులు హాజరైన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం మాట్లాడుతూ
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలంటే మనిషిలో ఏం ఉండాలి చేతినిండా డబ్బు కాదు… మనసు నిండా అర్హత.. నిజమే అంతగా స్పందించే మనసు ఉన్నప్పుడే ఇలాంటి సేవ సాధ్యం ఇందుకు నిదర్శనమే మన అయ్యప్ప స్వాములు సేవ చేయటం భాగ్యంగా భావిస్తున్నాం అన్ని జంపన ప్రతాప్ తెలియజేశారు, అనంతరం కపిల్ బారాబర్ గురు స్వామి మాట్లాడుతూ నిత్యము స్వాములకు అన్నదాన కార్యక్రమం 300 పైగా స్వాములకు అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు