ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) వర్దిల్లాలి.

కార్మిక సంఘ నేత చింతలయ్య

నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 12(జనంసాక్షి)

తెలంగాణ ఆర్టీసి లో2019 సం,అక్టోబర్ నెలలో 55 రోజుల ఆర్టీసి సమ్మెలో పాల్గొని అమరులైన ఆర్టీసి కార్మికులకు ప్రతి సంవత్సరం,శ్రద్ధాంజలి ఘటించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ డిపోలో డిపో జేఏసీ ఆధ్వర్యంలో అమరులైన ఆర్టీసి కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు పాల్గొని ఆర్టీసీలో కార్మికుల హక్కుల కోసం ఆర్సీ పరిరక్షణ కార్మికులకు ఇవాల్చిన 2013లో 2 పిఆర్ సిలు 5డిఎలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిపో జేఏసీ నాయకులు పి.చింతలయ్య,జేడీ నాయక్,జి.వెంకటేశ్వర్లు,ఎం.తిరుపతయ్య,భాస్కరరెడ్డి,సుధాకర్,శాంతయ్య(టీ ఏమ్ యు)డిపో సెక్రెటరీ పెంటయ్య,నాగిరెడ్డి,మెకానిక్ సోదరులు,(ఏడిసి)జలీల్ మొదలగు వారు అధిక సంఖ్యలో కార్మి కులు పాల్గొని జయప్రదం చేశారు.