ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన సింగారం గ్రామ విద్యార్థులు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి) సింగారం గ్రామానికి బస్ సమయానికి రాకపోవడంతో గ్రామ సర్పంచ్ యాదయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బిర్లా ఐలయ్య గారు డిపో మేనేజర్ గారితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది అనంతరం నిరసన ఉపసమరహించుకొని డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ జామ యాదయ్య ఉప సర్పంచ్ పంజాల అంజనేయిలు కో ఆప్షన్ సభ్యులు దేవరపల్లి ప్రభాకర్ రెడ్డి వర్డ్ మెంబెర్ అంబటి కిరణ్ బత్తుల లక్ష్మీనారాయణ పన్నల వెంకట్ రెడ్డి దేవరపల్లి సురేందర్ రెడ్డి దాసరి చంద్రమౌళి కొలన్ మల్లారెడ్డి బుతారాజు సిద్దిరాములు విద్యార్థులు పాల్గొన్నారు