ఆసరా పింఛన్లు కొండంత అండ

రాయికోడ్ జనం సాక్షి  సెప్టెంబర్ 03   స్థానిక ఎమ్మెల్యే  క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు శనివారం రోజు ఉదయం సీరూర్ గ్రామంలో నూతన ఆసరా   పెన్షన్ ల లబ్దిదారులకు మంజూరైన ధృవీకరణ పత్రలను మరియు డిజిటల్ కార్డులను జడ్పీటిసి మల్లికార్జున్ పాటిల్ , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్ , టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాజిం పటేల్ , సీనియర్ నాయకులు ఇస్మాయిల్ పటేల్, పార్టీ అధ్యక్షులు శాపురం అశోక్, సర్పంచ్ అజ్మత్ బేగం, ఆత్మ డైరెక్టర్ రఘాపురం అంజన్న , పంచాయితీ సెక్రటరీ చంద్ర శేకర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్గోయి అంజన్న  నాయకులు బెగరి నర్సింహులు, మల్లన్న, మల్లన్న తదితరులు అందజేశారు…