ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌: ఇరాన్‌లోని అజర్‌బైజాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం వల్ల 87 మంది మృతిచెందారు. దాదాపు 400మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.