ఈవీఎంల పనితీరుపై ఈసీ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : ఈవీఎంల పనితీరు, నూతన విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెదేపా తరపున పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు.