ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుని సన్మానించిన పి ఆర్ టి యు సభ్యులు.
హనుమకొండ జిల్లా ప్రతినిధి, జనంసాక్షి సెప్టెంబర్16:-
పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ కి హనుమకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన పట్ర సంధ్యారాణి ఉదయ్ కుమార్ శాలువాతో సన్మానించారు. భీమదేవరపల్లి మండల టిఆర్టియు టీఎస్ సభ్యులు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వీరిని మండలంలోని కొత్తకొండ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Attachments area