ఉలిగేపల్లిలో వాల్మీకి జయంతి

మల్దకల్ అక్టోబర్ 9 (జనంసాక్షి) రామాయణ రచయిత ఆది మహకవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగామల్దకల్ మండలంలోని బిజ్వరం,ఉలిగేపల్లే గ్రామాలలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి హాజరైయ్యారు.
ఈకార్యక్రమంలో మల్డకల్ మండల అధ్యక్షుడు అల్వాల రాజ శేఖర్ రెడ్డి,రాగిమన్ తిమ్మరెడ్డి,పోలీస్ తిమప్ప,లోకరెడ్డి,మెకానిక్ గోవిందు,మాజీ సర్పంచ్ కృష్ణ, తిరుమలేష్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area