ఊహించిన ఫలితాలే: బల్బీర్ పుంజ్
న్యూఢిల్లీ , జనంసాక్షి: కర్ణాటకలో ఫలితాలు ముందే ఊహించామని బీజేపీ సీనియర్ నేత బల్బీర్ పుంజ్ చెప్పారు. కర్ణాటకలో తమని తిరస్కరించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ , జనంసాక్షి: కర్ణాటకలో ఫలితాలు ముందే ఊహించామని బీజేపీ సీనియర్ నేత బల్బీర్ పుంజ్ చెప్పారు. కర్ణాటకలో తమని తిరస్కరించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.