ఎంబీబీఎస్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

విజయవాడ: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశానికి డా. ఎన్టీఆర్‌ ఆరోగ్యవైద్యవిశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 20నుంచి 24వరకు 4అన్‌లైన్‌ కేంద్రాల్లో మొదటి విడుత కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తారు. జీవో 42ప్రకారం ముందుగా, అన్‌రిజర్వ్‌ సీట్లకు కౌన్సిలింగ్‌ చేయనున్నట్టు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.