ఎఈ,లైన్మెన్ నిర్లక్ష్యానికి ప్రవేట్ వ్యక్తి కి ప్రమాదం పట్టిచుకొని అధికారులు,
గవర్నమెంట్ ఉదోగం ఒక్కరిది పనులు కడికొస్తే ప్రవేట్ వ్యక్తులవి వారికి ఏమిజరిగిన మాకేం తెలియదు ఇవ్వి సమాధాలు,
నారాయణఖేడ్ ఆగస్టు8(జనంసాక్షి)
పది రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదం,చీకట్లో వదిలేసిన విద్యుత్ అధికారులు, వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని మనూర్ మండల పరిధిలోని సెల్గిరా గ్రామానికి చెందిన అవిటి విట్టల్ &సంగప్ప గత మూడు సంవత్సరాలు నుండి విద్యుత్
ఎ ఈ గ్రామ లైన్ మెన్ విద్యుత్ పనులకోసం ప్రవేట్ గ పెట్టుకొన్నరన్నారు. గ్రామంలో ఎక్కడ రిపేర్ వచ్చిన నా ద్వారా పనులు చేయించుకునేవారని, దురదృష్టవశతు గ్రామంలో పది రోజుల క్రితం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోజు లైన్మెన్ రాకపోవడంతో స్వయంగా సెర్గిర గ్రామానికి వచ్చి నన్ను పిలిచి లైన్ లో అక్కడ అక్కడ
చెక్ చేయమనాడు తర్వాత ఎల్ సి తీసుకోకుండా విద్యుత్ ట్రాన్స్ఫారం ను ముట్టమన్నారు. ఎల్ సి తీసుకున్నాడ లేదా అని గ్రహించకుండా ట్రాన్స్ఫర్ ముట్టడంతో ఒకేసారి ప్రమాదం జరిగి కింద పడిపోయాను అన్నారు. తర్వాత నన్ను ఎ ఈ నిఖిల్, సంగారెడ్డి శ్రీ బాలాజీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ వారం రోజులు ట్రీట్మెంట్ అందించిన తర్వాత. హాస్పిటల్ సిబ్బంది అర్ధరాత్రి డిశ్చార్జ్ చేశారన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కాలు వేళ్ల నుంచి చేతివేళ్ల నుంచి రక్తం రవడం వల్ల నారాయణఖేడ్ ప్రైవేట్ హాస్పిటల్ తన్వి లో ట్రీట్మెంట్ కోసం మా కుటుంబం సభ్యులు అడ్మిషన్ చేశారు తరువాత హాస్పిటల్ సిబ్బంది వైద్యం లో భాగంగా బొటనవేలు పనిచేయడం లేదని దాన్ని వెంటనే తొలగించకపోతే శరీరానికి ప్రమాదం జరుగుతుందని బొటనవెల్ని తొలగించారన్నారు,
చేతులో చిల్లి గవ్వ లేని న
కుటుంబ సభ్యులు అనంతరం నేను ఎ ఈ ని హాస్పిటల్ కు రమ్మని ఫోన్ చెయ్యగ నాకు ఎలాంటి సంబంధం లేదని బదులు చెప్తునరని బాధితుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు, ఈవిషయం పైలేటుగా ఏమి తోచని సమయంలో న్యూస్ రిపోటర్లు తెలిపమని అన్నారు,
చేరవణిలో కోరగా రిపోటర్లు
ఎ ఈ కి వివరణ కోరగా నేను శ్రీ బాలాజీ సంగారెడ్డి హాస్పిటల్ లో పూర్తి ట్రీట్మెంట్ అందించి డిశ్చార్జ్ చేశారాని వివరించారు. గ్రామ లైన్ మెన్ సల్మాన్ చరవాణిలో వివరణ కోరగా ప్రమాదం జరిగిన రోజు నేను లీవ్ లో ఉన్నానని బదులు చెప్పారు.ఇదెక్కడి న్యాయం మంచ్చిగున్నప్పుడు ఒక్కలెక్క బాగోలేనప్పుడు ఒక్కలెక్క సారు ఇకనైనా అధికారులు స్పందిచి విఠల్ కళ్లు చేతులు నైయం అయేవరకు మంచి వైద్యం అందిచాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
