ఎమ్మెల్యే మాణిక్ రావుకు డోలారోహణ మహోత్సవానికి ఆహ్వానం పలికిన సర్పంచ్
జహీరాబాద్ ఆగస్టు 19( జనంసాక్షి జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల పరిధిలోని మలిగి సర్పంచ్ మారుతి యాదవ్ కూతురు డోలారోహణ మహోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మానికిరావుకు
ఆహ్వానం పలికారు. శుక్రవారం సర్పంచ్ మారుతి యాదవ్ జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట మల్గి తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.