ఓటమిపై సమీక్షిస్తాం : ప్రహ్లాద్‌ జోషి

బెంగళూరు : ఈ నెల 14,15 తేదీల్లో రాష్ట్ర పార్టీ సమావేశం నిర్వహించి ఓటమిపై సమీక్షిస్తామని భాజపా నేత ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. కాంగ్రెస్‌ పట్ల అనుకూలతకన్నా భాజపా పట్ల వ్యతిరేకతే ఓటర్లను ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.