కంపెనీ యజమాన్యానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్;
సదాశివపేట పట్టణంలో స్పిన్నింగ్ మిల్ కాలనీలో స్పిన్నింగ్ మిల్ కంపెనీ ఓనర్ రాజు ఆగ్రో వర్మ కంపెనీ ఓనర్ సుధీర్ రెడ్డిలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పట్టి వార్నింగ్ ఇచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి సెటిల్మెంట్ చేయకుండా రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వారు ఉంటున్న ఇండ్లను విసిబి తో పోలీసులతో కలిసి కూలగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
